న‌లంద విశ్వ‌విద్యాల‌యంలో విద్య‌ను అభ్య‌సించిన చైనా యాత్రికుడు.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ నలంద విశ్వవిద్యాలయంలో చదువు పూర్తి చేసుకుని, అక్కడే కొన్ని రోజులు అధ్యాపకుడిగా కూడా పని చేశాడు. తరువాత ఆయన స్వదేశానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. విద్యార్థులకు హుయాన్సైంగ్ చైనా వెళ్ళిపోతున్నాడని తెలిసింది. పదిహేనుమంది విద్యార్థులు ఆయనతో పాటు వెళ్ళిపోవాలనీ, అలా అయితే ఆయనతో సత్సంగం చిరకాలం కొనసాగుతుందనీ భావించారు. హుయాన్సైంగ్ నలంద విశ్వవిద్యాలయంలో పని చేసేటప్పుడు కొన్ని పుస్తకాలు రాశాడు, కొన్ని కొన్నాడు. వాటిని కూడా తనతో తీసుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఒక … Read more