ర‌తిలో ఉన్న క్రౌంచ ప‌క్షుల జంట‌ను చూసిన వాల్మీకి.. ఏం చెప్పాడంటే..?

నారద మహర్షి ద్వారా రామకథని విని, మనస్సంతా సంతోషంతో నిండిపోయిన వాల్మీకి. నారదున్ని పూజించి సాగనంపి గంగానది సమీపంలోని తమసా నదికి తన శిష్యుడైన భరద్వాజుడితో మధ్యాహ్న స్నానానికి వెళ్తాడు. అ సమయంలో నది చుట్టూ ఉన్న వనంలోని అందాన్ని పరిశీలించడం ప్రారంభించాడు వాల్మీకి. అంతలో ఆయన కళ్లు ఒక చెట్టుపై నిలిచిపోయాయి. ఆ చెట్టు కొమ్మ మీద క్రౌంచపక్షు జంటమీద వాలాయి. జంటలోని పరస్పర ప్రేమానురాగాలని పరిశీలించసాగాయి మహర్షి నేత్రాలు. ఆ రెండు రతిపారవశ్యంలో ఉన్నాయి. … Read more