ప్రజా ప్రతినిధులంటే పబ్లిక్ సర్వెంట్లని చాటి చెప్పిన గొప్ప నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి..!
పదవి, అధికారం చేతిలో ఉంటే చాలు కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు వాటిని తమ స్వార్థం కోసం ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో వారు తమ కోసమే కాకుండా తమ కుటుంబ సభ్యలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం ఆ పదవి, అధికారాన్ని వాడుతారు. ఈ నేపథ్యంలో వారు సామాన్య జనాలను ఇక ఏమాత్రం పట్టించుకోరు. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో దాదాపు నాయకులంతా ఇలాగే ఉన్నారు. కాకపోతే కొందరు బయట పడుతున్నారు. మరికొందరు బయట పడడం … Read more









