మహారాణా ప్రతాప్కి ఆహారం తెచ్చి ఇవ్వబోయిన బాలుడు.. సైనికులను తప్పించుకుని వీర మరణం పొందాడు..
అక్బర్ ఒకప్పుడు మహారాణ ప్రతాప్ మీద యుద్ధం చేశాడు. మహారాణా ప్రతాప్ తప్పించుకుని రహస్యంగా ఒక కొండ ప్రాంతంలో ఉండేవాడు. అక్కడి భిల్లులు రాణా ప్రతాప్కు ప్రతిరోజు వంతులవారీగా ఆహారం తెచ్చేవారు. ఈ క్రమంలోనే ఒక రోజు దుద్దా అనే 12 ఏళ్ల ఒక భిల్లుడి వంతు వచ్చింది. కానీ ఆ ఇంట్లో తిండి గింజ కూడా లేదు. దుద్ద తల్లి పొరుగింటి నుంచి పిండి తెచ్చి, రోటీలు చేసి, దూద్దాకి ఇచ్చి, ఈ మూట తీసుకుని … Read more









