శివానుగ్రహంతో మృత్యుంజయుడిగా మారిన మార్కండేయ మహర్షి కథ గురించి తెలుసా..?
మృకండు మహర్షి భృగు సంతతికి చెందినవాడు. ఆయన భార్య మరుద్వతి. ఎన్నాళ్లయినా వాళ్లకు సంతానం కలగలేదు. సంతానం కోసం దంపతులిద్దరూ తీర్థయాత్రలు చేయసాగారు. కేదారక్షేత్రం దర్శించుకున్నప్పుడు మీకు పుత్రభాగ్యం కలుగుతుంది అని అశరీరవాణి వినిపించింది. మృకండుడు, మరుద్వతి తీర్థయాత్రలు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. కొన్నాళ్లకు మరుద్వతికి పండంటి మగశిశువు కలిగాడు. మృకండు దంపతుల పుత్రోత్సాహానికి భంగం కలిగిస్తూ, ఈ బాలుడు అల్పాయుష్కుడు. పన్నెండేళ్లు మాత్రమే ఇతడి ఆయుష్షు qlr అశరీరవాణి వినిపించింది. ఈ మాటలకు వారు దుఃఖించినా, … Read more









