పాలు, పాల సంబంధ పదార్థాలను రెండు పూటలా తీసుకోవాలి.. ఎందుకంటే..?
పాలు, పాల సంబంధ పదార్థాలను నిత్యం రెండు పూటలా తీసుకుంటే డయాబెటిస్, హైబీపీ, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. పాలు, పెరుగు, చీజ్ తదితర పదార్థాలను నిత్యం రెండు సార్లు తీసుకోవడం వల్ల ఆయా అనారోగ్యాలకు గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సైంటిస్టులు తేల్చారు. ఈ మేరకు వారి అధ్యయన వివరాలను ది బీఎంజే ఓపెన్ డయాబెటిస్ రీసెర్చ్ అండ్ కేర్ అనే జర్నల్లో ప్రచురించారు. … Read more









