పారాసిట‌మాల్ ట్యాబ్లెట్ల‌ను వేసుకుంటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

ఇప్పుడంటే చాలా మంది డోలో వాడుతున్నారు కాని ఒకప్పుడు మాత్రం పార‌సిట‌మాల్ ఎక్కువ‌గా వాడేవారు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే.. సాధారణ జ్వరానికి మనమే పారాసిటమల్ గోళి వేసుకుని ఊరుకుంటాం. ఇక కరోనా మహమ్మారి వెలుగుచూసినప్పటి నుంచి అయితే ఈ పారాసిటమల్ మాత్రల వాడకం ఎక్కువ‌గా పెరిగింది. అయితే తాజాగా నిర్వహించిన డ్రగ్ టెస్ట్‌లో ఫెయిల్ కావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. భారత ఔషధ నియంత్రణ సంస్థ.. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ – సీడీఎస్‌సీఓ…

Read More