అంత్యక్రియల్లో కుండలో నీళ్లు పోసి ఎందుకు రంధ్రాలు పెడతారు? కుండను ఎందుకు పగులగొడతారు?

అంతక్రియల్లో కుండలో ఉన్న నీళ్లు పోసి రంధ్రాలు పెడతారు. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. కానీ అలా ఎందుకు రంధ్రాలు పెడతారు అనే ప్రశ్న అందరి కి ఎదురవుతుంది. మరి ఎందుకు ఆ కుండను పలగొడతారు. అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అంత్యక్రియల్లో జరిగే ఎన్నో కార్యక్రమాలు ఆసక్తికరంగా ఉంటాయి. అందులో ఒకటి చితి చుట్టూ కుండతో ప్రదక్షిణం చేయడం, కుండకు రంధ్రాలు చేయడం. ఇలా ఎందుకు చేస్తారు అనేది చాలామందికి తెలియదు. ఇలా చేయడం వెనుక … Read more