రైలు క‌ద‌ల‌డానికి ఇసుక అవ‌స‌రం అని మీకు తెలుసా?.. చాలా మందికి దీని గురించి తెలియ‌దు..

భార‌తీయ రైల్వే నిత్యం ఎంతో మందిని గ‌మ్య స్థానాలకి చేర్చ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. దేశ వ్యాప్తంగా దాదాపు 68 వేల రూట్ కిలోమీటర్ల రైల్వే మార్గం ఉండ‌గా, ఇందులో నిత్యం కొన్ని వేల మంది ప్ర‌యాణిస్తున్నారు. రైలులో సురక్షిత ప్రయాణంతో పాటు తక్కువ ఛార్జీలతో ప్రయాణించవచ్చు. అయితే వాతావరణం అనుకూలించనప్పుడు రైలు న‌డ‌ప‌డంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌న్న విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే.సాధార‌ణంగా వాతావరణం అనుకూలించనప్పుడు రైలు నడపడంలో లోకో పైలెట్ ఇబ్బందులు పడతాడు. అయితే ఈ … Read more