వైఎస్ షర్మిల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుత్రికగా గతంలో వైకాపా తరఫున షర్మిళ ప్రచారం చేశారు. తరువాత అన్నా చెల్లెళ్లకు పడకపోవడంతో షర్మిల తెలంగాణకు వచ్చారు. కానీ కొంత కాలానికే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్లో కొనసాగుతూ అన్నకు కొరకరాని కొయ్యగా మారారు షర్మిల. గత ఎన్నికల్లో ఆమె చీల్చిన ఓట్ల వల్లే జగన్ ఓడారని అంటుంటారు. అయితే వాస్తవానికి వైఎస్ కుటుంబమే ఒక డ్రామా కుటుంబమని కూడా కొందరు అంటారు. వాళ్ల … Read more









