సంతాపానికి సూచ‌కంగా 2 నిమిషాలు మౌనం ఎందుకు పాటిస్తారు..? ఈ కాన్సెప్ట్ కి కారణం ఏమిటి?

ఎవరైనా ప్రముఖులు అమరులైనప్పుడు సాధారణంగా వారికి సంతాప సూచకంగా 2 నిమిషాల మౌనం పాటించడం చూస్తూనే ఉంటాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తారు. గాంధీ వంటి స్వతంత్ర సమరయోధులు, ఇతర ప్రముఖుల జయంతులు, వర్ధంతులకు మౌనం పాటిస్తూ ఉంటారు. అయితే ఈ మౌనం పాటించడానికి కారణం ఏమిటి? అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కాన్సెప్ట్ ఎవరిది అనే విషయాలు తెలుసుకుందాం. సుమారు 300 ఏళ్ల … Read more