ఇతర సినీ పరిశ్రమలలో స్థిరపడిన తెలుగు నటులు ఎవరు?
రోహిణి.. ఈవిడ తెలుగావిడే . తల్లిదండ్రులు ఇద్దరూ తెలుగువారే . ఈవిడ తెలుగులో బాల్యనటిగా ఎన్నో సినిమాలు చేసింది కానీ కథలో పెద్ద మలుపు లాగా ఈవిడ తమిళం, మలయాళం సినిమాలలో నెమ్మదిగా సినిమాలు చేయడం మొదలెట్టింది . అలా నెమ్మదిగా ఆ రెండు పరిశ్రమలలో ప్రసిద్ధి చెందింది. ఈవిడ ఇప్పటివరకు అన్నిటికంటే మలయాళం సినిమాలల్లో ఎక్కువగా నటించింది. అక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈవిడ ఇప్పటివరకు మలయాళం ,తమిళం సినిమాలలోనే తెలుగు … Read more









