కుండ పగలకుండా అందులో ఉన్న గుమ్మడికాయను తియ్యాలని చెప్పిన నవాబు.. అలాగే చేసిన తెనాలి రామకృష్ణుడు..
ప్రక్క రాజ్యానికి రాజైన నవాబు మీ రామకృష్ణుడు చాలా తెలివి గలవాడని విన్నాము.ఆయన తెలివిని మాకు కొంచెం పంపించ గలరు. అని వ్రాసి తన దూతతో పంపించాడు. రాయలు రామకృష్ణుడి వైపు చూశాడు. రామకృష్ణుడు తల వూపి యింటికి వెళ్ళిపోయాడు. యింటికి వెళ్లి తన పెరట్లో పచారు చేస్తూ ఆలోచిస్తూ వుండగా అతని దృష్టి అక్కడే పాకి వున్న గుమ్మడితీగ పై పడింది. దానికి ఒక చిన్న పిందె కాసి వుండటం కనిపించింది. అంటే అతనికి ఒక … Read more









