ఇండియాలో జరిగిన అతి భయానక 12 రైల్వే యాక్సిడెంట్స్ ఇవే..!

మన దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా చిన్న చిన్న పొరపాట్ల వలన భారీ మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నాం. రైలు ప్రమాదాలతో అయితే వందల ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయి. గ‌తంలో జరిగిన పాట్నా – ఇండోర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం ఎన్నో కుటుంబాలను చీకట్లోకి నెట్టేసింది. మరి కొన్ని కుటుంబాలు అనాథలుగా మారిన పరిస్థితి. ఈ ఘటనలో 120మందికి పైగా మరణించగా, 200 మందికి పైగా … Read more