రామ‌య‌ణాన్ని వాల్మీకికి ఎవ‌రు చెప్పారో తెలుసా..?

రామాయణం అంటే తెలియని వారు ఉండరు. దీన్ని రాసింది వాల్మీకి అని తెలుసుకున్నాం. అయితే రామాయణాన్ని రాయడానికి ముందు వాల్మీకి నారదుడిని వేసిన ప్రశ్నతో రామాయణానికి అంకురార్పణ జరిగింది అని చెప్పవచ్చు. ఎప్పుడు తపస్సు,స్వాధ్యాయం చేసే నారద మహర్షికి వాల్మీకి నమస్కారం చేసి ఈ విధంగా ప్రశ్న అడిగాడు.. ఓ మహర్షి విష్ణులోకం నుంచి సర్వలోకాలు తిరిగే బ్రహ్మమానస పుత్రులు మీరు. సద్గుణాలు, పరాక్రమమూ, సత్యవ్రతం, సమర్థతా, ధైర్యం, సచ్ఛరిత్ర, పట్టుదల, అన్ని భూతాలందిష్టం, పాండిత్యం, కృతజ్ఞతాభావం, … Read more