రామ, రావణ యుద్ధం తర్వాత.. వానర సైన్యం ఏమయ్యింది.. ఎక్కడికి వెళ్లిందో తెలుసా..?

శ్రీరామాయణం ప్రకారం రావణుడితో యుద్ధం చేయడానికి.. శ్రీరామచంద్రమూర్తి శ్రీలంక చేరుకున్నప్పుడు.. అతని వద్ద ఒక భారీ వానర సైన్యం ఉంది. అనంతరం దానితో అతను యుద్ధంలో గెలిచాడు. అయితే ఈ యుద్ధం అనంతరం వానర సైన్యం ఏమయ్యింది.. ఎక్కడికి వెళ్లింది.. మళ్లీ వారి గురించి ఎందుకు ప్రస్తావించలేదో ఇప్పుడు తెలుసుకుందాం. రావణుడిపై యుద్ధానికి వెళ్లిన శ్రీరామునికి సైన్యం ఉంది.. అది బహుశా ఇంతకు ముందెన్నడూ యుద్ధం చేయలేదు. వారికి యుద్ధంలో పెద్దగా ప్రావీణ్యం కూడా లేదని శ్రీరామాయణం … Read more