కాలం చెల్లిన డొక్కు బ‌స్సులు ప‌క్క‌కు.. కొత్త బ‌స్సుల‌ను ప్రవేశ‌పెట్ట‌నున్న తెలంగాణ ఆర్టీసీ..

కాంగ్రెస్ ప్ర‌భుత్వం తెలంగాణ‌లోకి అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఉచిత బ‌స్సు ప‌థ‌కాన్ని అమ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే ఆర్‌టీసీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇక ఇందులో భాగంగా త్వ‌ర‌లో ఆర్టీసీలో కొత్త బ‌స్సుల‌ను అందుబాటులోకి తేనున్నారు. మొత్తం 422 కొత్త బ‌స్సుల‌ను అందుబాటులోకి తేనున్న‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం తెలియ‌జేసింది. కాలం చెల్లిన బ‌స్సుల స్థానంలో ఈ బ‌స్సుల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 294 ప‌ల్లె వెలుగు, 88 మెట్రో డీల‌క్స్‌, 17 ఎక్స్‌ప్రెస్‌, … Read more

తెలంగాణ‌లో మ‌ద్యం ప్రియుల‌కు షాక్‌.. భారీగా పెరిగిన మ‌ద్యం ధ‌ర‌లు..

వేస‌వి కాలం ఆరంభానికి ముందే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం బీర్ల ధ‌ర‌ల‌ను పెంచిన విష‌యం విదిత‌మే. వేస‌విలో బీర్ల అమ్మ‌కాలు గ‌ణ‌నీయంగా పెరుగుతాయి క‌నుక ఈ విష‌యాన్ని ముందే గ్ర‌హించిన తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం బీర్ల ధ‌ర‌ల‌ను పెంచేసింది. అయితే ఇప్పుడు వేస‌వి కాలం ముగుస్తుండ‌డంతో ఇత‌ర లిక్క‌ర్ బ్రాండ్ల‌పై కూడా ధ‌ర‌ల‌ను పెంచింది. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ద్యం ప్రియుల‌కు షాక్ ఇచ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు. రాష్ట్రంలో మ‌రోసారి మ‌ద్యం ధ‌ర‌ల‌ను పెంచుతూ సీఎం రేవంత్ … Read more

పెద్ద‌ల‌కు ఒక న్యాయం, పేద‌ల‌కు మ‌రో న్యాయ‌మా : కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అక్ర‌మ క‌ట్ట‌డాలపై కొర‌టా ఝులిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఎన్నో క‌ట్టడాల‌ను పూర్తిగా నేల‌మ‌ట్టం చేశారు. హైడ్రా పేరిట ఆక్ర‌మ‌ణ‌దారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్నారు. అయితే హైడ్రా పెట్టడం మంచి ఉద్దేశ‌మే అయిన‌ప్ప‌టికీ బ‌డాబాబుల‌కు మాత్రం ఇళ్లు ఖాళీ చేసేందుకు టైమ్ ఇస్తున్నార‌ని, పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మాత్రం ఇళ్లు ఖాళీ చేసేందుకు అస‌లు స‌మ‌యం ఇవ్వ‌డం లేద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యంపై అటు ప్ర‌తిప‌క్షాలు … Read more