పిల్లల కంటి చూపును పెంచే 10 అత్యుత్తమమైన ఆహారాలు.. రోజూ ఇవ్వండి..!
కరోనా నేపథ్యంలో పిల్లలు గత ఏడాదిన్నర కాలంగా ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో వారు ఎక్కువ సమయం పాటు ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు, ట్యాబ్ల ఎదుట కాలం గడుపుతున్నారు. ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. దీంతో పాటు గేమ్స్ ఆడడం ఎక్కువైంది. అయితే ఈ విధంగా చేయడం వల్ల వారి కళ్లను నష్టం కలుగుతుంది. కంటి చూపు దెబ్బ తింటుంది. కళ్లు పొడిగా మారి కంటి సమస్యలు వస్తాయి. కనుక పిల్లల కళ్లను రక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఏర్పడింది. … Read more









