భోజనం చేసిన వెంటనే తీపి పదార్థాలను తినాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా ?
సాధారణంగా చాలా మంది భోజనం చేసిన వెంటనే తీపి పదార్థాలను తింటుంటారు. కొందరు సోంపు గింజలు లేదా పండ్లను తినేందుకు ఆసక్తిని చూపిస్తారు. అయితే ఇవి తింటే ఫర్వాలేదు, కానీ భోజనం చేశాక తీపి పదార్థాలను తింటేనే ప్రమాదం. అసలు భోజనం చేశాక ఎవరికైనా సరే తీపి పదార్థాలను తినాలని ఎందుకు అనిపిస్తుంది ? దీని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా భారతీయ ఆహార విధానంలో కార్బొహైడ్రేట్లు (పిండి పదార్థాలు) ఒక భాగం. ఇవి…