రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

డైటింగ్ చేస్తూ బరువుతగ్గాలనుకుంటున్నారా? అదో పెద్ద తప్పు. అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు. మిమ్మల్ని బరువెక్కించేది కొవ్వు కాదు. అసలైన దొంగలు అధిక షుగర్, కార్బోహైడ్రేట్లు. ఫిట్ నెస్ నిపుణులు చాలామంది దీనితో ఏకీభవిస్తారు. మరి బలమైన సన్నని పొట్ట కావాలంటే పొట్ట వ్యాయామాలు చేయండి. దానితోపాటు సంతులిత ఆహారం తీసుకోండి. వ్యాయామాలు చేస్తూ వుంటే కొవ్వు తక్కువ ఆహారాలే కాదు. అధికంగా వుండేవి కూడా తీసుకోవచ్చు. మరి పలుచని బలమైన పొట్ట కావాలంటే ….తినే ఆహారం … Read more

భోజ‌నం సమ‌యంలో నీళ్ల‌ను తాగితే ఏమ‌వుతుంది..?

సాధారణంగా మనమందరం భోజనం చేసే సమయంలో కనీసం ఒక గ్లాసెడు నీరు దగ్గర పెట్టుకొని మాత్రమే భోజనం చేస్తాం. ఏ ఆహారం తింటున్నప్పటికి ఒక గ్లాసెడు నీరు పక్కన వుండటం తప్పని సరి. ఏ హోటల్ కి వెళ్ళినా సరే పదార్ధాలు ఆర్డరివ్వకముందే, సర్వర్ ఒక గ్లాసెడు నీరు తెచ్చి పెడతాడు. అయితే, ఘన పదార్ధాలు తినేటపుడు, లేదా తిన్న వెంటనే నీరు తాగడం సరికాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ రకంగా నీరు తాగితే, అది జీర్ణ … Read more

భోజనం చేసిన వెంటనే ఈ 7 పనులు అస్సలు చేయకూడదు..! ఎందుకో తెలుసా.? చేస్తే ఏమవుతుంది.?

నేటి త‌రుణంలో మ‌న జీవ‌న విధానంలో మ‌నం అనుస‌రిస్తున్న అల‌వాట్లు, చేస్తున్న పొర‌పాట్ల వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. వాటిల్లో స్థూల‌కాయం, గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ లు చాలా ముఖ్య‌మైన‌వి. ఇవే కాదు, మ‌నం చేస్తున్న అనేక ప‌నుల వ‌ల్ల కూడా మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అదీ ముఖ్యంగా భోజ‌నం చేసిన త‌రువాత మ‌నం పాటిస్తున్న కొన్ని అల‌వాట్లు మ‌న‌కు చేటు చేస్తున్నాయి. వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. భోజ‌నం … Read more

భోజ‌నం చేసేట‌ప్పుడు మీరు ఈ వైపుకి తిరిగి చేస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

మన భారత దేశంలో ప్రతిదీ సాంప్రదాయం ప్రకారం చేస్తాము.. కూర్చోనే దగ్గర నుంచి, పడుకోనే వరకూ అన్నీ ఒక పద్దతిగా చేస్తారు..భోజనం విషయానికొస్తే.. ఉదయం అల్పాహారం తీసుకుంటే మిగిలిన రెండు పూటలు భోజనం చేస్తారు.అయితే ప్రతి రోజు రెండు సార్లు భోజనము చేయాలని తైత్తిరియ బ్రాహ్మణం చెప్తోంది. రెండు సార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకోకపోతే ఉపవాసం చేసినంత ఫలితం కూడా వస్తుందట. భోజనము చేసేటప్పుడు తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే భోజనం చేయాలి. తూర్పు దిక్కుకి … Read more

భోజ‌నం చేస్తున్నారా.. అయితే ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..

భోజనం చేసేటప్పుడు తప్పకుండా ఈ పద్ధతులని అనుసరించడం చాలా ముఖ్యం అని పండితులు చెబుతున్నారు. ఈనాటి కాలంలో అయితే టీవీలు, ఫోన్లు చూస్తూ తింటున్నారు. ఇలా తినడం వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి అని అంటున్నారు. అయితే తినేటప్పుడు అన్నపూర్ణ దేవి స్వరూపమైన ఆహారాన్ని ఎంతో పవిత్రంగా భుజించాల‌ని అంటున్నారు. అయితే మంచి ఫలితాలు కోసం తినేటప్పుడు ఎలా ఆచరించాలి అనేది చూద్దాం. భోజనానికి ముందు కాళ్లూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తూర్పూ లేదా ఉత్తరం దిక్కు … Read more

భోజ‌నం చేసిన వెంట‌నే ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ప‌నుల‌ను చేయ‌కండి..!

ఉరుకుల పరుగుల జీవితంలో భాగంగా మానవాళి రకరకాల పనులలో నిమగ్నమై ఉంటుంది. దినచర్యల్లో భాగంగా రోజు ప్రతి ఒక్కరికి ఆహారం తప్పనిసరి, ప్రాంతాలవారీగా ఈ ఆహార అలవాట్లు ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలోని పశ్చిమ ప్రాంతాల్లో రోజు రెండుపూటలైన భోజనం చేస్తుంటారు. దైనందిన కార్యకలపాల్లో భాగంగా పలువురు తమ ఆరోగ్యానికి కీడును తలపెట్టే వ్యసనాలకు భానిసలవుతుంటారు. ఇలా చేయటం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా భోజనం చేసిన తరువాత ఈ విధమైన చర్యలకు పూనుకోకూడదు… భోజనం … Read more

భోజనానికి అరగంట ముందు వేడినీరు తాగితే.. ఏమౌతుంది?

నగరాల్లో ముఖ్యంగా ఐటీ సంస్థల్లో పనిచేసే వారు ఐస్ వాటర్ సేవించడం ఫ్యాషనైపోయింది. అయితే ఐస్ వాటర్ కంటే వేడినీటిని తాగడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శొంఠి పొడి కలిపిన వేడినీటిని అప్పుడప్పుడు తాగితే వాత సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అలాగే వేడినీళ్లను సేవించే వారిలో అజీర్ణ సమస్యలుండవని, తలనొప్పి ఉండదని నిపుణులు చెబుతున్నారు. వేడినీరు రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. ఉదర సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది. ఇంకా విందుల్లో … Read more

భోజ‌నం చేశాక రోజుకు 2 పూట‌లా సోంపు గింజ‌ల‌ను తింటే..?

ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలను చూశాక ఎవరైనా కడుపు నిండేలా తింటారు. దీంతో తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు వారు ర‌క‌రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. వాటిలో ఒకటి సోంపును తినడం. భోజనం చేసిన వెంటనే సోంపును తినే అల‌వాటు చాలా మందికి ఉంటుంది. చాలా మంది ఆహారం త్వరగా జీర్ణమవుతుంద‌ని చెప్పి సోంపు తింటుంటారు. అయితే కేవలం అందుకోసమే కాక డయాబెటిస్ ను తగ్గించడం కోసం కూడా సోంపు గింజలు పనిచేస్తాయ‌ని సైంటిస్టులు చేపట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. … Read more

భోజ‌నం చేసిన వెంట‌నే ఇలా చేస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

కొన్ని అలవాట్లు లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడతాయి. భోజనం చేసిన తరువాత నడవటం, పండ్లు తినడం చేస్తుంటారు. నిజానికి ఇవి మంచి అలవాట్లే కానీ ఎప్పుడు చేయాలి ఎలా చేయోలి అనేది ముఖ్యం. మంచి పోషకాహారం తీసుకుంటున్నాం క‌దా అని ఆరోగ్యానికి ఢోకా లేదని మురిసిపోతే తగదు. భోజనం తరువాత అలవాటులో పొరపాటుగా చేసే కొన్ని పనులు ఆరోగ్యానికి హానికరం! అంటే భోజ‌నం చేశాక మ‌నం చేయకూడని ప‌నులు అన్న‌మాట‌. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే వాటికి వీడ్కోలు పలకాల్సిందే. … Read more

అంద‌రూ పాటించాల్సిన ఆహార నియ‌మాలు..!

దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే విస్తట్లో ఉప్పు మాత్రం ప్రత్యేకంగా వడ్డించకూడదని వారు అంటున్నారు. ఇక యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది. భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది. కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు. అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి నాడు కొబ్బరి తినకూడదని, పాడ్యమినాడు గుమ్మడికాయ తినకూడదని పురాణాలు … Read more