బిల్వ పత్రాలు అంటే పరమశివుడికి ఎందుకంత ఇష్టమో తెలుసా?

ఆ పరమశివుడిని అభిషేక ప్రియుడు పిలుస్తారు.భక్తులు కోరిన కోరికలు నెరవేరాలంటే పరమేశ్వరుడికి దోసెడు నీటితో అభిషేకం చేసి బిల్వ పత్రాలను సమర్పిస్తే చాలు స్వామి వారు ఎంతో ప్రీతి చెంది భక్తుల కోరికలను నెరవెరుస్తాడు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన బిల్వ పత్రాలు సమర్పించడం ద్వారా స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై కలుగుతుంది. అయితే బిల్వ దళాలు అంటే స్వామి వారికి ఎందుకు అంత ప్రీతికరమో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సాగరమధనం చేస్తున్న సమయంలో సముద్రం నుంచి హాలాహలం … Read more

Bilva Patra : ఈ ఆకుల‌తో పూజిస్తే.. శివుని అనుగ్ర‌హం త‌ప్ప‌క క‌లుగుతుంది..!

Bilva Patra : బిళ్వ చెట్టు.. దీనిని మారేడు, వెల‌గ చెట్టు అని కూడా పిలుస్తారు. ఈచెట్టు మ‌హా శివునికి చాలా ఇష్టం. మారేడు ద‌ళాలు లేకుండా శివార్చ‌న లేదు. భార‌తీయుల‌కు మారేడు చెట్టు ఎంతో ప‌విత్ర‌మైన‌ది. దీని గురించి వేద‌కాలం నుండి తెలుసు. దేవాల‌యాల్లో ఇది ప్ర‌ముఖంగా క‌నిపిస్తుంది. మారేడు ఆకులు మూడు క‌లిసి శివుని క‌ళ్ల‌లా ఉంటాయి. శివుడు ఈ మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడ‌ని ప్ర‌తీతి. శివున్ని బిళ్వ ప‌త్రాల‌తో పూజించ‌డం … Read more