ఒకప్పుడు రూ.1,82,600 కోట్ల కంపెనీ.. ఇప్పుడేమో జీరో..
ఇండియాలో ప్రముఖ ఎడ్ టెక్ స్టార్ట్ అప్స్ లో ఒకటైన బైజూస్ ని 2011లో బైజు రవీంద్రన్, దివ్య గోకుల్ నాథ్ ప్రారంభించారు. ఒకప్పుడు 2022లో 22 బిలియన్ల డాలర్ల విలువతో భారతదేశ పాతిపెద్ద స్టార్ట్ అలాగే ఏప్రిల్ 2023లో 150 మిలియన్లకు పైగా విద్యార్థులని కలిగి ఉన్న కంపెనీగా ఉండేది. మూడు కీలక పెట్టుబడుతారు ప్రాసెస్ పీక్, ఎక్స్వి భాగస్వాములు అలాగే చాలా జుకర్బర్గ్ ఇనిషియేటివ్ కంపెనీని విడిచిపెట్టారు. దీనివలన నిధుల సేకరణ కష్టమైపోయింది. ఒకప్పుడు … Read more









