చైనా నిర్మించిన భారీ డ్యామ్.. భూమి చక్రం మారిపోయింది.. నాసా అధ్యయనం వెల్లడించిన షాకింగ్ సమాచారం..

భూమిపై మనం చేసే చర్యలు భూమి స్వభావాన్నే మార్చేస్తున్నాయి. కేవలం చైనా చేసిన ఏదో కారణంగా భూమి భ్రమణం దెబ్బతినడంతో పాటు రోజు నిడివి పెరిగింది. ఇలా ఎందుకు జరిగిందంటే.. దీని వల్ల కలిగే ప్రభావాల గురించి అమెరికాకు చెందిన నాసా వివరించింది. దీనిని మనం నిశితంగా పరిశీలిద్దాం. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా మనల్ని ఆశ్చర్యపరిచేలా అనేక నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. త్రీ గోర్జెస్ డ్యామ్ చైనా ఇప్పటివరకు నిర్మించిన … Read more

చైనా వాడి భారీ డ్యామ్‌ వ‌ల్ల భూమి తిరిగేదానిపై ప్ర‌భావం ప‌డుతుంద‌ట‌.. వామ్మో..!

ప్ర‌పంచంలో అతి పెద్ద దేశం అయిన చైనా నుండే కరోనా పుట్టింద‌ని, దాని వ‌ల‌న చాలా మంది ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌డం చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆ దేశాన్ని తిట్టిపోసారు. అయితే ఇప్పుడు చైనా డ్యామ్‌తో భూగ‌మ‌నంలో విప‌రీత‌మైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయ‌ని అంటున్నారు. ఈ డ్యామ్‌ కారణంగా ఎప్పటికైనా భూగ్రహానికి ముప్పేనని బ్రిటన్ సైంటిస్టులు హెచ్చరికలు చేస్తున్నారు. హుబే ప్రావిన్సుల్లోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కి.మీ పొడవు, 181 మీటర్ల ఎత్తులో త్రీగోర్జెస్‌ డ్యామ్‌ను … Read more