పండ్లను ఏ సమయంలో తింటే మంచిది..?
చాలామంది రాత్రిపూట భోజనం చేశాక పండ్లు తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. నిజానికి పండ్లని ఉదయం పూట అల్పాహారంతోపాటు తీసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. పండ్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. యాపిల్, అరటి, నారింజ, పుచ్చకాయ వంటి వాటిలో గ్త్లెసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. వీటిలో మేలు చేసే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. జీవక్రియ మెరుగుపడుతుంది. ప్లేటు నిండా ఈ పండ్ల ముక్కలు తినేసి వెళితే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. పండ్లను ఉదయం తీసుకోవడం వల్ల … Read more









