పండ్ల‌ను తింటున్నారా..? అయితే ఇలా తప్ప‌కుండా చేయాల్సిందే.. ఎందుకంటే..?

పండ్లు, కూరగాయలు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి వుంటాయని ఆరోగ్యానికి వాటిని తినాలని అందరూ కోరతారు. మరి అవి కనుక కలుషితం అని భావిస్తే, మనం ఏం చేయలి? సాధారణంగా ఏ సీజన్ అయినప్పటికి ఆ కాలంలో వచ్చే తాజా, రంగురంగుల పండ్లు, కూరగాయలు చూడ ముచ్చటగా వుంటాయి. ఆరోగ్యాభిలాషులు పండ్లు తినటం అంటే ప్రాధాన్యత ఇస్తారు. మరి ఈ పండ్లు, కూరగాయలు ఎన్నో రసాయనిక ఎరువులు వేసి పురుగుమందులు చల్లి పండించటం చేసి మనకు అందిస్తే మనకు … Read more

ఈ మూడు ర‌కాల పండ్ల‌ను తింటే ఎలాంటి రోగాన్న‌యినా ఎదుర్కోవ‌చ్చు..!

ఆయా కాలాల్లో లభించే పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా వుండవచ్చు. పలు అనారోగ్యాలకు కారణం పండ్లను తీసుకోకపోవడమే. ముఖ్యంగా క్రింద తెలిపిన మూడు రకాల పండ్లను తీసుకుంటుంటే దాదాపుగా అనారోగ్యాన్ని దరిచేయకుండా చూడవచ్చు. అవేమిటో చూద్దాం. బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్‌బెర్రీ పండ్లలో ఉండే విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ అన్నీ శరీర ఆరోగ్యానికి దోహదపడతాయి. ఇంకా ఇందులో మ్యాంగనీస్, పొటాషియమ్ ఉంటాయి. బెర్రీ పండ్లలోని పొటాషియమ్ రక్తపోటును నివారించడం ద్వారా గుండెకు మేలు చేస్తుంది. … Read more

రెండు, మూడు రోజుల పాటు కేవ‌లం పండ్ల‌నే తింటే మీ శ‌రీరంలో జ‌రిగేది ఇదే..!

అందం, ఆరోగ్యం, ఉత్సాహం ప్రధాన ధ్యేయంగా సెలిబ్రిటీలు, సినీ తారలు తమ ఆహారంలో పండ్లను, పండ్ల రసాలను మాత్రమే రెండు లేదా మూడు రోజులపాటు తీసుకుంటూ శరీరంలోని మలినాలను విసర్జిస్తారు. కొవ్వును తగ్గించుకొని సన్నగా నాజూకుగా వుండటానికి ప్రయత్నిస్తారు. ఈ ఆహారాన్ని ఫ్రూట్ ఫ్లష్ డైట్ అని కూడా అంటారు. ఈ ఆహారంపై రెండు లేదా మూడు రోజులపాటు వుంటే శరీరంలోని జీర్ణవ్యవస్ధ, ఇతర వ్యవస్ధలు శుభ్రపడి ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. శరీరాన్ని సహజంగా శుభ్రపరచాలంటే … Read more

మనం తినే పండు చెట్టు మీద పండిందో..? లేక రసాయనాలతో పండిందో..? ఇలా చేసి గుర్తించొచ్చు!

చెట్టు మీద పండిన పండ్ల‌నే తినాలి. ర‌సాయ‌నాలు వేసి పండించిన పండ్ల‌ను తిన‌రాదు. ఈ విష‌యం చాలా మందికి తెలుసు. అయిన‌ప్ప‌టికీ చాలా మందికి అస‌లు ఏది స‌హ‌జ‌సిద్ధంగా పండిందో, ఏది ర‌సాయ‌నాలు వేసి పండిన పండో తెలియ‌డం లేదు. వ్యాపారులు త‌మ లాభ‌మే ధ్యేయంగా య‌థేచ్ఛగా ర‌సాయ‌నాల‌ను వాడుతూ పండ్ల‌ను పండిస్తున్నారు. ఈ సీజ‌న్‌లో వ‌స్తున్న మామిడి పండ్లే కాదు, యాపిల్‌, అర‌టి, అవ‌కాడో, నారింజ, బొప్పాయి, జామ‌, పైనాపిల్‌ వంటి అనేక పండ్ల‌ను ర‌సాయ‌నాలు … Read more

పండ్ల‌ను ఉద‌యం తిన‌డమే మంచిది.. ఎందుకంటే..?

చాలామంది రాత్రిపూట భోజనం చేశాక పండ్లు తీసుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. నిజానికి పండ్లని ఉదయం పూట అల్పాహారంతోపాటు తీసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. పండ్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. యాపిల్‌, అరటి, నారింజ, పుచ్చకాయ వంటి వాటిలో గ్త్లెసమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. వీటిలో మేలు చేసే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. జీవక్రియ మెరుగుపడుతుంది. ప్లేటు నిండా ఈ పండ్ల ముక్కలు తినేసి వెళితే రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. పండ్లను ఉదయం తీసుకోవడం వల్ల … Read more

ఉద‌యం పూట తినాల్సిన పండ్లు ఇవి.. మిస్ చేయ‌కండా తినండి..

మనలో చాలామందికి తినే ఆహారం విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. ఏ టైంలో ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అనే అంశాలపై పెద్ద అవగాహన ఉండదు. అందుకే తీసుకునే ఆహారం విషయంలో పెద్దగా నియమాలు పాటించరు. కానీ కొన్ని ఆహారపదార్థాలు ఒక్కో సమయంలో తీసుకోవడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే కొన్ని రకాల ఫ్రూట్స్ తినడంవల్ల ఆరోగ్యపరంగా శరీరంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయట. పుచ్చకాయ, బొప్పాయి, జామ, మామిడి, … Read more

పండ్లు తిన్న త‌రువాత నీళ్ల‌ను తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

ఆరోగ్యానికి పండ్లు మంచివని తిన్నాక.. మంచి నీళ్లు తాగుతున్నారా.. అయితే వెంటనే ఆ అలవాటు మానుకోండి. ఎందుకంటే పండ్లు తిన్న తరువాత నీళ్లు తాగటం వల్ల సహజంగా ఉండే జీర్ణరసాలు పలుచబడిపోయి, జీర్ణ సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు ఏ పండ్లు తిన్న తరువాత అస్సలు మంచి నీళ్లు తాగకూడదో తెలుసుకుందాం రండి… పుచ్చకాయ నీటి శాతం అధికంగా ఉండేవాటిలో ప్రథమ స్థానంలో ఉంటుంది. పుచ్చకాయ తిన్న తరువాత నీళ్లు తాగటం … Read more

రాత్రిపూట పండ్లను తింటే ప్రమాదమేనా..?

చాలామంది రాత్రిపూట ఆహారం తీసుకున్న తర్వాత పండ్లను తింటూ ఉంటారు. అయితే కొంతమందికి రాత్రిపూట పండ్లను తినవచ్చా లేదా అనే సందేహం కలుగుతుంది. అయితే పండ్లను ఏ టైంలో తీసుకోవాలి ఏ టైంలో తీసుకోకూడదు అనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఈ విషయాలు తెలుసుకోకపోతే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు తెలియజేస్తున్నారు. మరి పండ్లను ఏ టైంలో తీసుకోవాలి ఏ సమయంలో తీసుకోకూడదు, ఏ పండ్లు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తాయో ఇప్పుడు … Read more

పండ్ల రంగు మారకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసా.? ఈ సులువైన పద్దతులను ప్రయత్నించండి..!!

పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరు అంటారు, ముఖ్యంగా రోజుకి కనీసం ఒక యాపిల్ పండు అయినా తినాలని డాక్టర్లు కూడా చెబుతారు, యాపిల్ పండును కోసిన కొద్ది సేపటికే రంగు మారుతుంది, యాపిల్ అనే కాదు చాలా పండ్లు కోసిన కొద్దిసేపటి తరువాత రంగు మారుతాయి, ఇలా మారకుండా ఉండాలంటే కొన్ని సులువైన పద్ధతులు పాటిస్తే చాలు. టేబుల్ స్పూన్ తేనెను తీసుకుని గోరు వెచ్చని నీటిలో వేసి కలిపి అందులో 30 సెకన్ల పాటు … Read more

శరీరానికి పండ్లు చేసే మేలు..!

మానవ శరీరానికి పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. మనిషికి ప్రాధమిక దశ నుంచి వృద్ధాప్య దశ వరకు వివిధ రకాల పండ్లు, వివిధ దశల్లో ప్రాముఖ్యత వహిస్తున్నాయి. ప్రతి మనిషి ఆరోగ్యానికి పండ్లు తీసుకోవడం తప్పనిసరి. వాటిలో ఉండే విటమిన్లు, మినరల్స్ మనిషి పెరుగుదలకు తోట్పడటమే కకుండా. ఆరోగ్య వంతమైన జీవితానికి సహకరిస్తాయి. ఆపిల్, ఖర్జూరం, సపోట, మామిడి మొదలగు పండ్ల‌ను నిత్యం సేవించే వారికి, నాడీమండలము చైతన్యవంతంగా ఉంటుంది. మానసిక అలసట, చికాకు … Read more