ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు 26 ఐఫోన్ల‌ను తెచ్చిన మ‌హిళ‌.. త‌రువాత ఏమైందంటే..?

హాంకాంగ్ నుంచి భారతదేశానికి 26 ఐఫోన్ 6 ప్రో మాక్స్ పరికరాలని తరలించడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో, ఓ మహిళ ప్రయాణికురాలిని కష్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బహిరంగ మార్కెట్లో 37 లక్షలకు పైగా విలువైన సీజ్ చేసిన ఫోన్లను దాచి, టిష్యూ పేపర్లో చుట్టి ప్రయాణికుల వ్యానిటీ బ్యాగులో దాచి ఉంచారు. ఢిల్లీకి రాగానే మహిళని పట్టుకున్నారు. ఇంటలిజెన్స్ ఆధారంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ తన వ్యానిటీ బ్యాగ్ లో … Read more