రాముడికి, కుంభ క‌ర్ణుడికి మ‌ధ్య యుద్ధం ఎలా జ‌రిగిందో తెలుసా..?

సుగ్రీవుడు తప్పించుకుని ఆకాశంలోకి ఎగురిపోవడంతో కుంభకర్ణుడు కోపంతో మళ్ళీ యుద్ధ భూమిలోకి వచ్చాడు. ఆయనకి కోపం ఎక్కువ అవ్వడంతో వానరులతో, భల్లూకాలతో కలిపి రాక్షసులని కూడా నోట్లో వేసుకుని తినేశాడు. ఇంక ఆ సమయాన్ని అదనుగా చూసి లక్ష్మణుడు ఆ కుంభకర్ణుడి మీద బాణ ప్రయోగం చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములు వేసినా అవి కుంభకర్ణుడికి తగిలి కిందపడిపోతున్నాయి. అప్పుడాయన లక్ష్మణుడితో ఏమో అనుకున్నాను కాని నువ్వు బాగానే యుద్ధం చేస్తున్నావు. కాని పిల్లాడివి నీతో నాకు … Read more

కుంభ‌క‌ర్ణుడు 6 నెల‌ల పాటు నిద్ర‌పోతాడు క‌దా. అందుకు కార‌ణం ఏంటో తెలుసా..?

రామాయ‌ణంలో ఓ పాత్ర అయిన కుంభ‌క‌ర్ణుడి గురించి చాలా మందికి తెలుసు. ఎప్పుడూ నిద్ర‌పోతూనే ఉంటాడ‌ని, మేల్కొంటే అత‌ని ఆక‌లిని ఆపడం ఎవ‌రికీ సాధ్యం కాద‌ని కూడా తెలుసు. అయితే నిజానికి కుంభ‌క‌ర్ణుడికి అలా నిద్ర‌పోయే, అతిగా తినే అల‌వాటు ముందు నుంచీ లేదు. అత‌ను యుక్త వ‌య‌స్సు వ‌చ్చేట‌ప్ప‌టికీ అంద‌రిలాగే ఉండేవాడ‌ట‌. కానీ శాప‌వ‌శాత్తూ అలా అయిపోయాడ‌ట‌. ఇంత‌కీ అస‌లు కుంభ‌క‌ర్ణుడు అలా నిద్ర‌పోవ‌డానికి కార‌ణం ఎవ‌రో తెలుసా..? అదే తెలుసుకుందా రండి..! రావ‌ణుడు, విభీష‌ణుడు, … Read more

కుంభకర్ణుడు ఆరు నెలలు ఎందుకు నిద్రపోతాడు?

కుంభకర్ణుడు రావణుడి సోదరునిగా మనందరికీ తెలుసు. కైకసి, విశ్రవసునకు పుష్పత్కటము నందు కుంభకర్ణుడు పుట్టాడు. పుట్టగానే, దొరికిన జంతువులను పట్టుకొని మింగే ప్రయత్నం చేశాడట. అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు బాణాలు వేసి కుంభకర్ణుడిని తరిమిన, అతని చేష్టలకు భయపడి బ్రహ్మతో చెప్పుకున్నాడట. కుంభకర్ణుడు, రావణునితో వెళ్లి బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడట. రావణుడి కంటే ఎక్కువగా తపస్సు చేయడంతో దేవతలందరూ భయపడి, బ్రహ్మ దేవుని దగ్గరికి వెళ్లారు. ఈ తపస్సు వల్ల కుంభకర్ణుడు ఎలాంటి … Read more