కోవిడ్ వ‌చ్చిన వారు ఎందుకు బోర్లా పడుకోవాలో తెలుసా ?

క‌రోనా వ‌చ్చిన వారికి ఎలాంటి ల‌క్ష‌ణాలు లేక‌పోయినా, స్వ‌ల్ప‌, మ‌ధ్య‌స్థ ల‌క్ష‌ణాలు ఉన్నా.. ఇంటి వ‌ద్దే ఉండి చికిత్స తీసుకోవాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే అలాంటి వారిలో కొంద‌రికి 2-3 రోజుల్లోనే ల‌క్ష‌ణాలు ఎక్కువై ప‌రిస్థితి ప్రాణాంత‌కంగా మారుతుంది. అలాంటి ఎంద‌రో చ‌నిపోయారు కూడా. కానీ కోవిడ్ వ‌చ్చిన వారికి ఒక్క విష‌యంలోనే ప‌రిస్థితి ప్రాణాంత‌కంగా మారుతుంది. అది శ్వాస తీసుకోలేక‌పోవ‌డం. కోవిడ్ వచ్చిన వారిలో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్ష‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా … Read more