మాయా టాటా ఎవరు..? ఆమె ఏం చేస్తున్నారు..?
పద్మ విభూషణ్ గౌరవ గ్రహీత రతన్ టాటా ముంబైలో ఆసుపత్రిలో కన్ను మూసారు. ఆయన జీవితం వృత్తిపరమైన రచనలు అసంఖ్యాక ప్రజలకు స్ఫూర్తి మంత్రంగా మారిపోయాయి. దేశంలో అతి పెద్ద బిజినెస్ గ్రూప్ అయిన టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా బుధవారం అర్ధరాత్రి చనిపోయారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయన కన్నుమూయడంతో ఆయనకు సంబంధించిన వార్తలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మాయ టాటా ఎవరు అనే ప్రశ్న కూడా … Read more









