నవంబర్ 1 త‌ర్వాత ఓటీపీలు రావా.. హెచ్చ‌రిక‌లు జారీ చేసిన ప‌లు టెలికాం కంపెనీలు..

స్పామ్ కాల్స్, మెసేజ్‌లను అడ్డుకునేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త నిబంధ‌న‌లు తీసుకురావాల‌ని భావించిన విష‌యం తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయాల్సిందేననే పట్టుమీద ఉన్నా దానిని నవంబర్ 1కి పోస్ట్ పోన్ చేశారు. ట్రాయ్ నిబంధనలకు ప్రతిస్పందనగా, టెలికాం కంపెనీలు అనేక కీలక సంస్థలు మరియు టెలిమార్కెటర్లు వాటిని పాటించడానికి ఇంకా సిద్ధంగా లేవని ఓటీపీ మరియు ఇతర ముఖ్యమైన సందేశాల డెలివరీ నవంబర్ 1 నుండి అంతరాయం కలిగించవచ్చని … Read more

అక్టోబ‌ర్ 1 త‌ర్వాత నుండి మీకు ఓటీపీలు రావు.. ట్రాయ్ నిబంధ‌న‌లు ఏంటంటే..?

స్పామ్ కాల్స్, మెసేజ్‌లను అడ్డుకునేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌బోతుంది. ఇవి లేని పోని స‌మ‌స్య‌లు తెచ్చి పెట్టేలా క‌నిపిస్తున్నాయి.సెప్టెంబర్ 1, 2024 నుంచి ఈ కొత్త రూల్స్ అమలులోకి రావల్సి ఉన్నా గడువు పొడిగించాలని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, జియో సంస్థలు ట్రాయ్‌ని కోరాయి. దాంతో అక్టోబ‌ర్ 1 నుండి అమ‌లులోకి తీసుకు వ‌స్తున్నారు. అక్టోబర్ 1 నుంచి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, ఇ-కామర్స్ కంపెనీల నుంచి వచ్చే మొబైల్ … Read more