నిత్యం ఈ పండ్లను తింటే.. చర్మం సురక్షితంగా ఉంటుంది..!
చర్మం పొడిగా మారడం.. మచ్చలు ఏర్పడడం.. ముఖంపై మొటిమలు రావడం.. చర్మం రంగు మారడం.. వంటి అనేకమైన చర్మ సమస్యలు మనలో అధిక శాతం మందికి ఉంటాయి. అయితే వాటిని తగ్గించుకోవడం కోసం కొందరు అనేక చిట్కాలను పాటిస్తుంటారు. కానీ.. వాటితోపాటు చర్మాన్ని సంరక్షించే.. పోషకాలు కలిగిన ఆహారాలను కూడా మనం నిత్యం తీసుకోవాలి. కింద తెలిపిన పండ్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే.. తద్వారా చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. … Read more









