ఇండియన్ ఆర్మీ లో ఎక్కువగా పంజాబీ వాళ్లే ఎందుకు ఉంటారు ? దానికి కారణం ఏంటి ?

మన దేశంలో అన్ని రాష్ట్రాల మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆర్మీలో పనిచేసే వారిలో ఎక్కువగా పంజాబీ వాసుల పేర్లే వినిపిస్తూ ఉంటాయి. సిపాయి నుండి బ్రిగేడియర్ స్థాయి వరకు మిలటరీలో వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇండియన్ ఆర్మీలో చేరడాన్ని పంజాబ్ వాసులు గర్వంగా ఫీల్ అవుతారు. వాళ్ల తల్లిదండ్రులు కూడా మా కొడుకు ఆర్మీలో ఉన్నాడు అని గర్వంగా చెప్పుకుంటారు. అయితే వారికి చిన్నప్పటినుండి ఆర్మీ మీద అవగాహన ఉండడం.. శారీరకంగా బలంగా ఉండడం … Read more