మిలటరీలో రాత్రి వేళలో సైనికులు సరిహద్దు దగ్గర ఎలా కాపు కాస్తారు..?

మిలటరీలో రాత్రి వేళలో సైనికులు సరిహద్దు దగ్గర ఎలా కాపు కాస్తారు..? విష జంతువుల నుంచి ఎలా తప్పించుకుంటారు? వారికి ఉండే వసతులు ఏమిటి? సైనికులు వారికీ సంబంధించిన వృత్తి పనులేకాక రక్షణ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, వంట పనులు, హౌస్‌ కీపింగ్, ఇంటర్నల్ సురక్ష బాధ్యతల‌ నిర్వహణ సైనికులకు రాత్రి రక్షణ విధుల నుండి మినహాయింపు ఉంటుంది. రక్షణ విధులు మూడు రకాలుగా గ్రౌండ్ డ్యూటీ, పర్యవేక్షణ డ్యూటీ, సర్ ప్రైస్ డ్యూటీ … Read more

యుద్ధంలో గెలుపొంద‌డం అంటే ప్రత్య‌ర్థిని చంప‌డం కాదు, విజ‌యం సాధించడం..

భారత వైమానిక దళం వాస్తవానికి ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయింది? ఇది భారతదేశ హిందీ లాబీ చేసిన చాలా పెద్ద, నీచమైన కుట్ర లేదా విధ్వంసం కాదా? భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఏమి దాచిపెడుతోంది? ఈ విపరీతమైన గోప్యత ఎక్కడ ముగుస్తుంది? ఏదైనా రెండు దేశాల మధ్యన యుద్ధం కొన్ని లక్ష్యాలు సాధించడానికి జరుగుతుంది. ఇప్పుడు మన దేశం పాకిస్తాను మీద యుద్ధం చేసింది. మరొక విషయం, మేము యద్ధం చేస్తాము అని 15 రోజుల … Read more

పాకిస్థాన్ డ్రోన్ల‌ను చాలా త‌క్కువ ఖ‌ర్చుతో అడ్డుకున్న భార‌త సైనికులు.. ఎలాగంటే..?

వివిధ యుద్ధాలలో, డ్రోన్స్ ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. సంప్రదాయ యుద్ద పరికరాలు ఇబ్బంది పడ్డాయి. తక్కువ రేటులో డ్రోన్ లు తయారు చేసి, శత్రువు మీద పడేస్తే వాటిని ధ్వంసం చేయడానికి కోట్ల ఖరీదు చేసే క్షిపణులు వాడలేము, వాడినా అవి రెప్ప పాటులో నిండుకుంటాయి. చవక దాడులకు , affordable పరిష్కారం అవసరం. అవసరమే అన్ని ఆవిష్కరణలకు తల్లి అన్న చందం గా, anti drone systems కోసం ఎదురు చూడకుండా మన సైనికులు … Read more

ఆపరేషన్ సింధూర్ లో ఉపయోగించిన డ్రోన్లు ఎక్కడ తయారయ్యాయో తెలుసా?

ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ లో స్కైస్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లను భారత సైన్యం వినియోగించింది. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ ఇటీవల ఆపరేషన్ సిందూర్ లో తొలిసారి స్కైస్ట్రైకర్ సూసైడ్ డ్రోన్లను వినియోగించింది. ఈ డ్రోన్లు బెంగళూరులోని వెస్టర్న్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో తయారయ్యాయి. భారతదేశానికి చెందిన ఆల్ఫా డిజైన్ , ఇజ్రాయిల్‌కు చెందిన ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్ సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేశాయి.2021లో భారత సైన్యం అత్యవసరంగా ఈ డ్రోన్ల కోసం 100 యూనిట్ల … Read more

ఇండియన్ ఆర్మీ లో ఎక్కువగా పంజాబీ వాళ్లే ఎందుకు ఉంటారు ? దానికి కారణం ఏంటి ?

మన దేశంలో అన్ని రాష్ట్రాల మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆర్మీలో పనిచేసే వారిలో ఎక్కువగా పంజాబీ వాసుల పేర్లే వినిపిస్తూ ఉంటాయి. సిపాయి నుండి బ్రిగేడియర్ స్థాయి వరకు మిలటరీలో వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇండియన్ ఆర్మీలో చేరడాన్ని పంజాబ్ వాసులు గర్వంగా ఫీల్ అవుతారు. వాళ్ల తల్లిదండ్రులు కూడా మా కొడుకు ఆర్మీలో ఉన్నాడు అని గర్వంగా చెప్పుకుంటారు. అయితే వారికి చిన్నప్పటినుండి ఆర్మీ మీద అవగాహన ఉండడం.. శారీరకంగా బలంగా ఉండడం … Read more