ఆకుపచ్చ జెండాను తీసి.. కాషాయ జెండాను ఇంటిపై పెట్టిన యువకుడు..!
ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లో బహ్రైచ్ ప్రదేశంలో గోపాల్ మిశ్రా అనే వ్యక్తిని కాల్చి చంపారు. ఈ సంఘటన ఆ ప్రదేశంలో గొడవలు జరుగుతున్న సందర్భంలో జరిగింది. ముస్లింలకు చెందిన ఒక ఇంటి పై కప్పు పై కాషాయ జెండాను గోపాల్ మిశ్రా ఏర్పాటు చేశాడు. గోపాల్ మిశ్రా ఆ ఇంటి ఫెన్సింగ్ ధ్వంసం చేసి ఆ ఇంటి పై ఉన్నటువంటి ఆకుపచ్చ జెండాను చింపి … Read more









