రోజు ద్రాక్షలను తింటే.. ఎండలో తిరిగినా ఏమీ కాదు.. సైంటిస్టుల వెల్లడి..!
వేసవికాలంలోనే కాదు.. సహజంగా ఏ కాలంలో అయినా సరే ఎండలో తిరిగితే కొందరి చర్మం కందిపోతుంది. కొందరికి చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఎర్రగా మారుతుంది. దీంతో చర్మం దురద పెడుతుంది. ఇక ఎక్కువ సమయం పాటు ఎండలో తిరగడం వల్ల చర్మం దెబ్బ తింటుంది. నల్లగా మారుతుంది. అలాగే దీర్ఘకాలంలో అయితే చర్మ క్యాన్సర్లు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఈ సమస్యలను తగ్గించుకోవాలంటే నిత్యం ద్రాక్షలను తినాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. నిత్యం ద్రాక్షలను తినడం … Read more









