1.7 కోట్ల సిమ్ కార్డ్స్ బ్లాక్.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం..!

భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాడ్ మరియు స్పామ్ కాల్స్ విషయంలో ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1.77 కోట్ల ఫేక్ మొబైల్ కనెక్షన్స్ ని బ్లాక్ చేసినట్లు తెలిపింది. 34 లక్షల కనెక్షన్ క్రైమ్ కి పాల్పడినట్లు తెలుస్తోంది. ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, ఐడియా, BSNL నకిలీ సిమ్ కార్డులను తొలగించారు. నకిలీ ఆధార్ కార్డులు, ఇతర పత్రాలను ఉపయోగించి ఈ సిమ్ కార్డులని జారీ చేశారు. మోసం, స్పామ్ కాల్స్ నిరోధించడానికి భారత … Read more