రైళ్లు పగటిపూట కంటే రాత్రిపూట ఎందుకు వేగంతో పరిగెడతాయో తెలుసా ?

భారతదేశం నలుమూలల్లో రైల్వే వ్యవస్థ అనేది విస్తరించి ఉంది. ప్రతిరోజు ఈ రైళ్లలో ఎంతోమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇందులో కొన్ని రైళ్లు వస్తువులను చేరవేస్తూ దేశ వ్యాప్తంగా రవాణా చేస్తున్నాయి. అయితే భారతదేశంలో 1853లో ముంబై నుంచి థానే వరకు మొదటి రైలు నడిచింది. ఇక అప్పటి నుంచి రైల్వే వ్యవస్థ ముందుకు పోతూనే ఉంది. అయితే ప్రతి రోజూ ఎంతోమంది రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా రైళ్ల యొక్క రూపకల్పన వాటి … Read more

భారతీయ రైల్వేలో అనేక రకాల రైళ్లు ఎక్కువగా నీలి రంగులోనే ఉంటాయి.. ఎందుకో తెలుసా ?

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే సంస్థగా గుర్తింపు పొందింది. ఎన్నో లక్షల మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. రోజూ ఎన్నో కోట్ల మంది అనేక రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. అయితే భారతీయ రైల్వేలో అనేక రకాల రైళ్లు ఉన్నాయి. కొన్ని ప్యాసింజర్‌ రైళ్లు కాగా కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయి. ఇంకొన్ని సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు ఉన్నాయి. అయితే చాలా వరకు రైళ్లకు బ్లూ కలర్‌ వేస్తారు. అలా ఎందుకు వేస్తారో తెలుసా ? … Read more