డబ్బు పంపేందుకు ఇకపై చార్జిలను వసూలు చేయనున్న ఫోన్పే..? గూగుల్ పే..?
దేశంలో డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు గాను కేంద్రం గతంలోనే యూపీఐ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఐఎంపీఎస్ లేదా యూపీఐ సేవలకు గాను ప్రస్తుతం కస్టమర్లు ఎలాంటి రుసుమును చెల్లించడం లేదు. కానీ కొన్ని బిల్ పేమెంట్లకు మాత్రం ఇప్పటికే ఫోన్పే, గూగుల్ పేలలో సర్వీస్ చార్జిని వసూలు చేయడం ప్రారంభించారు. కొన్ని యూపీఐ యాప్లలో కార్డులను వాడితే కన్వీనెన్స్ ఫీజును కూడా వసూలు చేస్తున్నారు. అయితే … Read more









