ఈ వందే భారత్ ట్రైన్ దేశంలోనే ఎక్కువ దూరం వెళ్తుంది.. వివ‌రాలు ఇవే..!

ఈ సంవత్సరం దీపావళి పండుగకు భారతదేశంలోనే అత్యంత పొడవైన వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంచ్ అవ్వబోతోంది. ఇది 994 కిలోమీటర్ల ను కేవలం 11:30 గంటలలో మాత్రమే కవర్ చేస్తుంది. ఈ ట్రైన్ ఢిల్లీ నుండి పాట్నా మధ్య రన్ అవుతుంది. ఈ ట్రైన్ లో ముఖ్యంగా చైర్ కార్ సిటింగ్ ఉంటుంది. దీనిలో స్లీపర్ బెర్త్ కి బదులుగా చైర్ కార్ ఫెసిలిటీ ను పెట్టారు. ముఖ్యంగా ఈ పండుగ సీజన్ లోనే ఇది రన్ … Read more