ఆలుచిప్స్, ఇతర జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా ? కిడ్నీ వ్యాధులు వస్తాయి జాగ్రత్త..!
ఆలు చిప్స్, చాకొలేట్లు, ఇతర ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు.. వీటిని అధికంగా తింటున్నారా ? అయితే జాగ్రత్త. మీకు కిడ్నీ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సైంటిస్టులు ఈ విషయాన్ని తాము చేసిన పరిశోధనల ద్వారా తాజాగా వెల్లడించారు. తరచూ ఆయా ఆహారాలను తినే వారిలో అనారోగ్య సమస్యలు వస్తాయని, ముఖ్యంగా కిడ్నీ సమస్యలు వస్తాయని తెలిపారు. చక్కెర, కొవ్వులు, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, నూనె … Read more









