కిడ్నీ స్టోన్లు ఉంటే కనిపించే లక్షణాలు ఇవే.. ముందే తెలుసుకుని జాగ్రత్త పడండి..!
మూత్రంలో కాల్షియం, ఆగ్జలేట్, యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువైతే అవి బయటకు పోవు. దీంతో అవి మూత్ర పిండాల్లో పేరుకుపోయి రాళ్లు ఏర్పడుతాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. తగినంత నీటిని తాగకపోవడం, కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం, అస్తవ్యస్తమైన జీవన విధానం, పలు రకాల మందులను వాడడం వంటి కారణాల వల్ల చాలా మందికి కిడ్నీ స్టోన్లు వస్తుంటాయి. కిడ్నీ స్టోన్లు వచ్చిన వారిలో పలు రకాల రక్షణాలు ముందుగానే కనిపిస్తాయి. వాటిని పరిశీలించడం … Read more









