IPL 2022 : కోల్‌క‌తా బోణీ.. చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై గెలుపు..

IPL 2022 : ముంబైలోని వాంఖెడె స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 2022 టోర్నీ మొదటి మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ విజ‌యం సాధించింది. చెన్నై జ‌ట్టు త‌క్కువ స్కోరు చేసిన‌ప్ప‌టికీ కోల్‌క‌తా దాన్ని ఆచితూచి ఆడుతూ ఛేదించింది. ఈ క్ర‌మంలోనే చెన్నెపై కోల్‌క‌తా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌క‌తా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా చెన్నై బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలోనే చెన్నై జ‌ట్టు నిర్ణీత 20 … Read more