Meals : ఈ భోజ‌నం మీరు తిన‌గ‌ల‌రా ? అయితే రూ.8.50 ల‌క్ష‌ల‌ను సొంతం చేసుకోవ‌చ్చు..!

Meals : ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌తీయుల ఆహారానికి ఎంత‌టి డిమాండ్ ఉందో అంద‌రికీ తెలిసిందే. భార‌త దేశంలో భిన్న రాష్ట్రాల్లో భిన్న ర‌కాల భోజ‌నాలు అందుబాటులో ఉన్నాయి. ఉత్త‌రాది వారు చ‌పాతీల‌ను ఎక్కువ‌గా తింటుంటారు. ద‌క్షిణాది వారు అన్నానికి ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. అయితే కొన్ని ర‌కాల భోజ‌నాల్లో చ‌పాతీలు, రైస్‌తోపాటు ప‌లు భిన్న ర‌కాల వంట‌కాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా రెస్టారెంట్ల వారు ఇలాంటి భోజ‌నాల‌ను త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తుంటారు. ఇక ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లోనూ … Read more