డయాబెటిస్ ఉన్నవారు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.. ఎందుకంటే..?
మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ జీవనశైలి, ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు పదే పదే సూచిస్తారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల అది ఇతర అవయవాలని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల శారీరక రోజువారీ పనులు సరిగ్గా నిర్వర్తించే సామర్థ్యం తగ్గిపోతుంది. అధిక రక్త చక్కెర స్థాయి మూత్రపిండాల పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దీన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటారు. సరైన సమయానికి దీన్ని గుర్తించి చికిత్స చేయకపోతే అది ప్రాణాంతకం … Read more









