య‌ముడికి కొడుకు పుడితే.. స‌ర‌దాగా సాగే ఫ‌న్నీ క‌థ‌..

ఓసారి యముడు భూలోకానికి వచ్చినప్పుడు ఓ అందాల సుందరిని చూశాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అతడికి అనిపించింది. వెంటనే మనిషి రూపం ధరించి ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె అందమైనదే కానీ ఒట్టి గయ్యాళి. పెళ్లయిన మర్నాటి నుంచే చీటికీ మాటికీ అతడిని సాధించేది. ఆమె మీద ఉండే ప్రేమతో యముడు అదంతా భరించేవాడు. కొన్నాళ్లకు వారికో ఓ కొడుకు పుట్టాడు. కొడుకు యువకుడయ్యేసరికి యముడికి భార్యంటే మొహం మొత్తింది. ఆమె గొంతు వింటేనే … Read more

10వేల కేసుల్లో తీర్పు చెప్పిన జ‌డ్జి చ‌నిపోయిన య‌మ‌లోకం వెళ్లాడు.. త‌రువాత ఏం జ‌రిగింది.. ఇంట్రెస్టింగ్ స్టోరీ..!

ప్రభాకరం 35 సంవత్సరాలు జడ్జి గా పని చేసి 10 వేల కేసులకు పైగా తీర్పు చెప్పాడు, రిటైర్ అయిన 15 ఏళ్లకు, సహజ మరణం పొంది, యమ లోకం లో అడుగుపెట్టాడు. ప్రభాభకరం,యమలోకానికి చేరటంతో మొదటిసారి బోనులో నిల్చున్నాడు. తీర్పు చెప్పే యమధర్మరాజు,జడ్జి సీట్లో కూర్చున్నాడు. చిత్రగుప్తుడు ప్రభాకరం పాపాల చిట్టా తెరచి చదవడం మొదలుపెట్టాడు. 10 కేసులు తప్పు తీర్పు చెప్పి, నిర్దోషులను జైలు పాలు చేసాడు ప్రభు అన్నాడు. యామధర్మరాజు – పాపి, … Read more

మ‌నిషి మ‌ర‌ణానికి ముందు య‌మ‌ధ‌ర్మ రాజు 4 మృత్యు సూచ‌న‌ల‌ను పంపుతాడ‌ట..!

సృష్టిలో జ‌న్మించిన ప్ర‌తి ఒక్క మ‌నిషి ఏదో ఒక స‌మ‌యంలో చ‌నిపోక త‌ప్ప‌దు. కాక‌పోతే కొంద‌రు ముందు, ఇంకొంద‌రు వెనుక అంతే. హిందూ పురాణాల ప్ర‌కారం య‌మ‌ధ‌ర్మరాజు ఆయువు ముగిసిన మ‌నుషుల ప్రాణాల‌ను తీసుకుని పోతాడ‌ని చెబుతారు. అయితే మ‌నుషుల ప్రాణాల‌ను తీసుకెళ్ల‌డానికి, వారు చ‌నిపోతానికి ముందే య‌ముడు కొన్ని చావు సూచ‌న‌ల‌ను పంపుతాడ‌ట‌. వాటిని ఎలా తెలుసుకోవ‌చ్చో వివ‌రించే ఓ క‌థ‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పురాణ కాలంలో య‌మునా న‌ది వ‌ద్ద అమృతుడనే వ్య‌క్తి … Read more

యముడి దగ్గర మూడు వరాలు పొందిన ఇత‌ని గురించి మీకు తెలుసా..?

పూర్వం వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఒక యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగంలో తన వద్ద ఉన్న సిరిసంపదలను దానం చేస్తే మంచి జరుగుతుందని, తన పాపాలు తొలగిపోతాయని ఆ యాగాన్ని సంకల్పించాడు. అయితే ఆ బ్రాహ్మణుడు తన వద్ద ఉన్న ముసలి ఆవులను, పనికిరాని గేదెలను దానం చేస్తున్నాడు. ఇది గమనించిన ఆయన కుమారుడు నచికేతుడు.. తన తండ్రికి ఎటువంటి పాపం జరగకూడదని, ఆ పాపాల నుండి విముక్తి కలిగించాలని… నేను కూడా నీ సంపదనే కదా … Read more