వేసవి వచ్చేసింది.. రాగులను తినడం మరిచిపోకండి..!
చాలామంది రాగులని ప్రతీ రోజు తీసుకుంటూ ఉంటారు. రొట్టె, ముద్ద, జావ ఇలా ఏదైనా చేసుకుని తీసుకోవచ్చు. ఎలా తీసుకున్న ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు రాగి జావ తీసుకోవడం మంచిది. అలానే రక్తహీనతను తగ్గిస్తుంది. ఇలా ఒకటేమిటి చాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా ఇప్పుడే చూడండి. రాగులతో చేసిన ఆహార పదార్థాలు తీసుకొనడం వల్ల నూతన శక్తి వస్తుంది. రాగి జావ చేసుకొని తాగడం … Read more









