మ‌నిషి ఆయువు తీరే ముందు కనిపించే సంకేతాలు ఇవే..!

పుట్టిన ప్ర‌తి జీవి చ‌నిపోక త‌ప్ప‌దు. అందులో మ‌నుషుల‌కు ఎలాంటి మిన‌హాయింపు లేదు. భూమిపై పుట్టిన ప్ర‌తి జీవి ఎప్పుడో ఒక సారి చ‌నిపోవాల్సిందే. కాక‌పోతే కొంద‌రు అర్థాంత‌రంగా త‌నువు చాలిస్తుంటారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే ఎవ‌రికైనా స‌రే ఆయువు ఉన్నంత వ‌ర‌కే జీవిస్తారు. అది ముగిస్తే య‌ముడు పాశం వేసి ప్రాణాల‌ను తీస్తాడు. అయితే మ‌రి ఆయువు తీరింది అనే విష‌యం మ‌న‌కు ఎలా తెలుస్తుంది.. ఏమైనా సంకేతాలు క‌నిపిస్తాయా.. అన్న వివ‌రాల‌ను … Read more

గ‌రుడ పురాణం ప్ర‌కారం.. మ‌ర‌ణం స‌మ‌యంలో మాట్లాడాల‌ని ఉన్నా ఎందుకు మాట్లాడ‌లేరు..!

ఈ భూమి మీద జ‌న‌నం, మ‌రణం అనేవి కామ‌న్. ఎవ‌రు ఎప్పుడు ఎలా పుడ‌తారు, ఎవ‌రు ఎప్పుడు ఎలా మ‌ర‌ణిస్తారు అనేది చాలా క‌ష్టం. సాధారణంగా అందరూ జన్మను ఆనందంతో స్వాగతిస్తారు. కానీ, మరణం బాధాకరమైనదిగా పరిగణిస్తారు. భగవద్గీత ప్రకారం మరణం అనేది ఆత్మ పరివర్తన ప్రక్రియ. ఒక వ్యక్తి శరీరం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, ఆత్మ తన శరీరాన్ని మరణం ద్వారా భర్తీ చేస్తుంది..ఒక వ్యక్తి శరీరం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, ఆత్మ తన శరీరాన్ని మరణం ద్వారా … Read more

చిన్న పిల్ల‌లు ఏం పాపం చేయ‌కున్నా దేవుడు కొంద‌రిని త్వ‌ర‌గా ఎందుకు తీసుకెళ్తాడు ? దీనికి కార‌ణం ఏమిటి ?

భూమిపై జ‌న్మించిన ప్ర‌తి జీవికి పుట్టుక ఎంత స‌హ‌జ‌మో మ‌ర‌ణం కూడా అంతే స‌హ‌జం. ప్ర‌పంచ వ్యాప్తంగా నిత్యం ప్ర‌తి క్ష‌ణానికి ఎంతో మంది చ‌నిపోతుంటారు, ఎంతో మంది జ‌న్మిస్తుంటారు. అయితే కొంద‌రు దీర్ఘాయువుతో బ‌తికితే కొంద‌రు త్వ‌ర‌గా చ‌నిపోతారు. ఇక కొంద‌రు పిల్ల‌ల‌ను కూడా దేవుడు త్వ‌ర‌గా తీసుకెళ్తుంటాడు. ఇందుకు కార‌ణం ఏమిటి ? అనే విష‌యానికి వ‌స్తే.. పిల్ల‌లు ఏం పాపం చేయ‌కున్నా వారిని దేవుడు త్వ‌ర‌గా తీసుకెళ్లాడు అంటే.. అది వారి పాపం … Read more