మనిషి ఆయువు తీరే ముందు కనిపించే సంకేతాలు ఇవే..!
పుట్టిన ప్రతి జీవి చనిపోక తప్పదు. అందులో మనుషులకు ఎలాంటి మినహాయింపు లేదు. భూమిపై పుట్టిన ప్రతి జీవి ఎప్పుడో ఒక సారి చనిపోవాల్సిందే. కాకపోతే కొందరు అర్థాంతరంగా తనువు చాలిస్తుంటారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే ఎవరికైనా సరే ఆయువు ఉన్నంత వరకే జీవిస్తారు. అది ముగిస్తే యముడు పాశం వేసి ప్రాణాలను తీస్తాడు. అయితే మరి ఆయువు తీరింది అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది.. ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా.. అన్న వివరాలను … Read more









