పసుపుతో ఈ పరిహారాలను చేయండి.. దోషాలన్నీ పోతాయి.. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు..!
వంటగదిలో ఉండే పసుపు లక్ష్మీదేవితో సమానం. ఆయుర్వేదంలో పసుపును దివ్యఔషధంగా పరిగణిస్తారు. పూజల్లో పసుపు కచ్చితంగా కావాలి. పసుపు అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. పసుపుతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. సౌందర్యానికి ,సౌభాగ్యానికి చిహ్నంగా భావించే పసుపు ఐశ్వర్యానికి కూడా చిహ్నం అని మీకు తెలుసా? ఇంట్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి పసుపుతో కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. ఇక లైఫ్లో దేనికి కొరత ఉండదు. వాస్తు ప్రకారం.. ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే.. పసుపుతో ఏం చేయొచ్చో తెలుసుకుందామా..! … Read more









