జియో నుంచి మరో 2 కొత్త ఫీచర్ ఫోన్లు.. ధర కేవలం రూ.1099 మాత్రమే..!
టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో రెండు నూతన 4జీ ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. గతేడాది జియో భారత్, జియో భారత్ వి2 పేరిట రెండు ఫోన్లను లాంచ్ చేసిన విషయం విదితమే. ఇప్పుడు ఇదే సిరీస్లో మరో రెండు నూతన ఫోన్లను తాజాగా ప్రవేశపెట్టింది. జియో భారత్ వి3, జియో భారత్ వి4 పేరిట ఈ 4జీ ఫీచర్ ఫోన్లను జియో లాంచ్ చేసింది. జియో భారత్ వి3 ఫీచర్ ఫోన్ను స్టైల్ సెంట్రిక్గా … Read more









