ఎక్కువ‌గా కూర్చుని ఉంటున్నారా..? రోజుకు క‌నీసం 20 నిమిషాలు అయినా వ్యాయామం చేయాల‌ట‌.. ఎందుకంటే..?

ప్రస్తుతం మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు. కానీ ఇప్పుడు శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. పేరుకు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారనే కానీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఊబకాయం మొదలు మెడ నొప్పి, కండరాల నొప్పులు ఇలా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం వల్ల ఏర్పడుతోన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి రోజుకు 20 నిమిషాలు సమయం కేటాయిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. ఇదేదో … Read more

నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ఉంటే ఎన్ని ర‌కాల అనారోగ్యాలు వ‌స్తాయో తెలుసా..?

మార్కెటింగ్ లాంటి ఉద్యోగాల‌ను మిన‌హాయిస్తే ఇప్పుడు దాదాపుగా చాలా వ‌ర‌కు నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని చేసే ఉద్యోగాలే ఉంటున్నాయి. ఇక పాఠ‌శాల‌లు, కాలేజీల‌కు వ‌స్తే అక్క‌డా గంట‌ల త‌ర‌బ‌డి కూర్చునే పాఠాల‌ను వింటున్నారు. అవి త‌ప్పితే ఇంటికి రావ‌డం మ‌ళ్లీ పుస్త‌కాల‌ను ముందు వేసుకుని కూర్చోవ‌డం ప‌రిపాటి అయింది. ఈ క్ర‌మంలో రోజూ అలా గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుంటున్న మూలంగా అనేక ర‌కాల అనారోగ్యాలు కూడా సంభ‌విస్తున్నాయి. ప‌లువురు శాస్త్రవేత్త‌లు ఈ విష‌యాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా రుజువు … Read more

రోజులో 8 గంటలు కూర్చునే పనిచేస్తున్నారా? ఈ ప్రమాదాలు ఖాయం!

పూర్వకాలంలో శారీరక శ్రమ ఉద్యోగాలు ఎక్కువగా ఉండడంతో వారి శరీరంలోని క్యాలరీలు కరిగి ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడలా కాదు. కూర్చుని చేసే ఉద్యోగం. తినడం, తాగడం, పని మూడు పనులు కూర్చునే చేయాలి. ఇక తిన్నది ఎక్కుడ అరుగుతుంది. 8 గంటలు నిర్వరామంగా కంప్యూటర్‌ ముందు కూర్చోవడం వల్ల ఐదేండ్లలో శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అవి కూడా దుష్పరిణామాలే. అవేంటో తెలుసుకుందాం. వెన్నెముక : సాధారణంగా వెన్నెముక ఎస్‌ ఆకారంలో ఉంటుంది. రోజులో ఎక్కువసేపు కూర్చోవడం … Read more

మీ చిన్నారులు ఇలా కూర్చుంటున్నారా..? అయితే వారిని అలా చేయనివ్వకండి…

కింద చూపించిన విధంగా మీ చిన్నారులు కూర్చుంటున్నారా..? అయితే జాగ్రత్త. ఎందుకంటే డబ్ల్యూ సిట్టింగ్ గా పిలవబడుతున్న ఈ అలవాటు వల్ల మీ చిన్నారులకు భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. చిత్రంలో చూపించిన విధంగా కూర్చోవడం వల్ల చిన్నారి నడుం, తొడలు, మోకాళ్లు, మడ‌మలపై ఎక్కువ ఒత్తిడి కలుగుతుంది. ఇది శరీరంలోని ఇతర అవయవాలకు చేటు చేస్తుంది. నిత్యం మనం చేసే వివిధ రకాల పనుల కోసం అవసరమయ్యే కీలక కండరాల … Read more

నేల‌పై కూర్చుని భోజ‌నం చేస్తే ఆయుష్షు పెరుగుతుంద‌ట‌.. ఇంకా ఏమేం లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

ఇప్పుడంటే చాలా మంది మంచాల మీద‌, డైనింగ్ టేబుల్స్ లేదా కుర్చీల్లో కూర్చుని భోజ‌నాలు చేస్తున్నారు. కానీ ఒక‌ప్పుడు మ‌న పెద్ద‌లు, పూర్వీకులు నేల‌పై కూర్చుని చ‌క్క‌గా భోజనం చేసేవారు. అయితే ఆయుర్వేద ప్ర‌కారం నిజానికి నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డ‌మే మంచిది. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నేల‌పై కూర్చుని భోజ‌నం చేస్తుండాలి. దీంతో … Read more